Thursday, May 9, 2024

29న గవర్నర్ చేతుల మీదుగా ఉచిత మిల్లెట్ అల్పాహార పథకం ప్రారంభం

ఎల్బీనగర్ ఆగస్టు 27 ( ప్రభ న్యూస్).గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు రోజువారీ ఉచిత మిల్లెట్ అల్పాహార పథకాన్ని 29 సాయంత్రం తెలంగాణ గవర్నర్, .తమిళిసై సౌందరరాజన్ వనస్థలిపురం రైతు బజార్ వద్ద ప్రారంభిస్తున్నట్లు నయా మిల్లెట్ వ్యవస్థాపకులు కే. అమర్ నాథ్ తెలిపారు. ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. .అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023 సందర్భంగా,ఏడాది పొడవునా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అయన వెల్లడించారు .

.

Advertisement

తాజా వార్తలు

Advertisement