Sunday, April 28, 2024

Ration cards:ప్రజలకు బిగ్ అలర్ట్..28నుంచి రేషన్‌కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అర్హులైన వారికి రేష‌న్ కార్డుల‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. దీనికి సంబంధించి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ముహుర్తం ఖ‌రారు చేసింది.

అర్హుల ఎంపిక కోసం కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. ఇంలులో భాగంగా ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు. దీంతో ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరగనుంది. అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామం, బస్తీ సభల ద్వారా అధికారులు ఎంపిక చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement