Monday, April 29, 2024

తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి.. ఎక్స్​గ్రేషియా ఇవ్వాలన్న టీఆర్​ఎస్​ లీడర్లు

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో విషాదం నెలకొంది. తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి చనిపోయిన ఘటన ఇవ్వాల (శనివారం) రాత్రి జరిగింది. దాసరిపల్లి గ్రామానికి చెందిన వల్లాల నందయ్య గౌడ్ తాటి చెట్టుపై నుండి పడి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి ఎక్స్​గ్రేషియా అందించాలని టీఆర్​ఎస్​ పార్టీ నాయకులు అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement