Saturday, May 18, 2024

TS: మాజీ ఎమ్మెల్యే బిరుదు కన్నుమూత..

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సోమవారం కన్నుమూశారు. మెదడు, గొంతు సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.

రాజమల్లు పెద్దపల్లి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆయన స్వస్థలం సుల్తానాబాద్ కు తీసుకురానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement