Monday, April 29, 2024

నల్గొండ జిల్లా అడవుల్లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా మూలతండా , చెంచువాని తండా అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా సుమారు వంద నుంచి 150 ఎకరాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు ఆర్పేందుకు అటవీశాఖ అధికారులు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది కూడా మండలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియవల్సివుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement