Saturday, May 18, 2024

రైతు చేతిలో కొండ చిలువ‌లు హ‌తం

నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ మండలంలోని ఘన్‌పూర్‌లో ఈ సంఘ‌టన చోటు చేసుకుంది. అక్తర్‌ అనే రైతు శనివారం తన పొలంలో పనులు చేస్తుండగా కుక్కలు మొరుగుతుండటంతో అక్తర్‌ చుట్టుపక్కల పరిశీలించగా కొండ చిలువలు కనిపించాయి. వెంటనే వాటిని చంపేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement