Tuesday, May 14, 2024

HYD: ఫరాజ్ హుస్సేన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. అసదుద్దీన్

ఎంఐఎం అభ్యర్థి ఫరాజ్ హుస్సేన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓటర్లను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ లో అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… mim అభ్యర్థిని ఫరాజ్ హుస్సేన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement