Saturday, May 4, 2024

Breaking | జల దిగ్బంధంలో ఏడుపాయల.. వ‌న‌దుర్గా భవానీ దర్శనానికి బ్రేక్‌

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో (ప్ర‌భ న్యూస్‌): ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాన‌ల కారణంగా ఏడుపాయ‌ల వ‌న‌దుర్గ భ‌వానీ అమ్మ‌వారి ఆల‌యం నీటి ముంపున‌కు గుర‌య్యింది. దీంతో అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఆల‌య రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి మాత్రం నిత్య పూజలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement