Friday, April 26, 2024

Education : డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులకు నోటిఫికేష‌న్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌లలో, గుర్తింపు పొందిన ప్రైవేట్‌ కాలేజీల్లో సీట్లు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. పాలిసెట్‌-2022 మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. ప్రవేశాల కోసం ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement