Tuesday, May 14, 2024

ఒక్కో కెమెరా వంద మంది పోలీసుల‌తో స‌మానం.. సీసీ కెమెరాలతో నేరాల అదుపు

సీసీ కెమెరాలతో నేరాల అదుపు సాధ్యమవుతుందని పెద్దపల్లి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి అర్బన్ బ్యాంక్ పిటిజెడ్ కెమెరాలను పోలీస్ శాఖ కు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఒక్కో సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, నేర చేదనలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. స్వచ్ఛంద సంస్థలు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ తో పాటు గోదావరి అర్బన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement