Tuesday, April 30, 2024

HYD: రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.. ఒకరు అరెస్ట్

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎస్ఓటీ బృందం ప‌ట్టుకుంది. హిమాయ‌త్ సాగ‌ర్ లో ఎండీఎంఏ డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒక‌రిని అరెస్ట్ చేశారు. ఆడీ కారులో వ‌చ్చి డ్ర‌గ్స్ విక్ర‌యిస్తుండ‌గా ఎస్ఓటీ పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితుడు పాత‌బ‌స్తీకి చెందిన మ‌హ్మ‌ద్ హ‌మీద్ అలీగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement