Sunday, April 28, 2024

WGL: గుండెపోటుతో డాక్టర్ మృతి..

తొర్రూరు టౌన్, జనవరి 17 (ప్రభ న్యూస్) : పట్టణ కేంద్రంలోని అమృత హాస్పిటల్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఉమేష్ ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. కాగా మృతిచెందిన డాక్టర్ ఉమేష్ తొర్రూరు అదనపు ఎస్ఐ రాంజీ నాయక్ స్వయానా అల్లుడు. మృతుడు డాక్టర్ కు భార్య, చిన్నపిల్లలు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. డాక్టర్ మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement