Monday, April 29, 2024

RR: నిమజ్జనంలో అపశృతి.. చెరువులో పడి యువకుడు మృతి

కేశంపేట వినాయకుని నిమజ్జనంలో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా నిమజ్జనం చేస్తుంటే చెరువులో పడి యువకుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని దత్తాయ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన బుర్ర రమేష్ (21)అనే యువకుడు స్నేహితులతో కలిసి నిమజ్జనానికి వెళ్లారు. చెరువు లోతుగా ఉండడంతో చెరువులో మునిగిపోయారు. కేశంపేట పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లుతెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement