Saturday, May 4, 2024

ఆంజనేయస్వామికి వెండి తమలపాకులు

భూపాలపల్లిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగింది. నవమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఎక్కటి లక్ష్మి,కొమురారెడ్డి దంపతులు 4.50 తులాల 21 వెండి తమలపాకుల ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement