Thursday, April 25, 2024

రమణీయం.. కోదండ రాముని కళ్యాణం

కోదండ రాముని కళ్యాణం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని కోదండ రామాలయం లో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి దంపతులు, పెద్దపల్లి ఎమ్మెల్యే సతీమణి దాసరి పుష్పలత పాల్గొన్నారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం, శ్రీ రామ్ నగర్ లోని సీతారామ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement