Monday, April 29, 2024

ADB: కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల రాజిరెడ్డి, మైదం రవి, చెన్న సూర్య నారాయణ, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement