Wednesday, May 15, 2024

KTR: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం.. మంత్రి కేటీఆర్

వికారాబాద్, అక్టోబర్ 22 (ప్రభ న్యూస్): అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల అధ్యక్షురాలు కామెడీ చంద్రకళ కామారెడ్డి స్థానిక నాయకులు జై భరత్ రెడ్డి తదితరులు కేటీఆర్ సమక్షంలో ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, బీసీ కమిషన్ నెంబర్ శుభప్రద పటేల్, నాయకులు, కౌన్సిలర్లు నవీన్ కుమార్, కిరణ్ పటేల్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement