Wednesday, May 1, 2024

Congress: నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఇవాళ గాంధీభవన్లో జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈ భేటీకి హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement