Friday, May 3, 2024

కలెక్టరేట్ ఎదుట ధర్నా–పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే

భూపాలపల్లి, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, యాసంగి లో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు . ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్ వరంగల్ రూరల్ జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, జడ్పీ వైస్ చైర్ పర్సన్ శోభ రఘుపతి రావు, ఎంపిపి లావణ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ సమ్మారావు, టిఆర్ఎస్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement