Thursday, May 16, 2024

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌ రావు కన్నుమూత

హైదరాబాద్‌: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) గురువారం కన్నుమూశారు. హైద‌రాబాద్ లోని ఆయ‌న నివాసంలో ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో నేటి ఉద‌యం జారిపడ్డారు.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు చికిత్స్ కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించనున్నారు.అక్క‌డే ఆయ‌న అంత్య క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement