Monday, April 29, 2024

యాదవుల ఆర్థిక బలోపేతం కోసమే గొర్రెల పంపిణీ.. రేఖ నాయక్

జన్నారం రూరల్ ,జులై 13 ( ప్రభ న్యూస్): యాదవుల ఆర్థిక బలోపేతం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేక నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాలలో రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా గురువారం ఎమ్మెల్యే రేఖ నాయక్ యాదవులకు గొర్రెల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి, వైస్ ఎంపీపీ వినయ్, మండల కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ యాదవ్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ భరత్ కుమార్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు రియాజ్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లో జనార్ధన్, గ్రామ సర్పంచ్ లక్ష్మి కలిరాం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement