Sunday, April 28, 2024

KHM: చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి..

ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల వద్ద ప్రమాదవశాత్తు చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముదిగొండకు చెందిన పందిరి గౌతమ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement