Tuesday, April 30, 2024

BRS – కవితకు నో టికెట్ – నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి పోటీ

జహీరాబాద్ మరియు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్ , నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు. గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడినా కవితకు ఈసారి టికెట్ నిరాకరించారు.

కాగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. వారిలో ముగ్గురు సిట్టింగ్ సభ్యులు మాలోతు కవిత, నామా నాగశ్వరరావు, మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మిగిలిన ఆరుగురి లో ఐదుగురు తొలిసారి లోక్ సభకు పోటీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement