Thursday, May 16, 2024

Khammam : బీఆర్ఎస్ ఎంపీపీ వినూత్న ప్రచారం.. ప్రచారంలో భాగంగా గేదెలు కడిగిన వైనం

అశ్వారావుపేట ,నవంబర్7 ( ప్రభ న్యూస్): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో వింత పోకడలతో, వినూత్న ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మంగళవారం వినూత్నంగా ప్రచారం చేపట్టారు.

పట్టణంలో ఆయన స్థానిక నేతలతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ రైతు ఇంటి వద్ద టిఆర్ఎస్ సంక్షేమ పథకాలను రైతుకు వివరించి రైతు యొక్క గేదెలను కడిగి వినూత్నంగా ప్రచారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement