Wednesday, May 1, 2024

CM JAGAN : పుట్టపర్తికి సీఎం జ‌గ‌న్‌.. రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదు జ‌మ‌

సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌ల భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు.

అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం.. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement