Friday, May 17, 2024

Breaking | రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

చెన్నూర్, ప్రభ న్యూస్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రెండు బైకులు ఢీకొని ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇవ్వాల (శనివారం) సాయంత్రం కత్తారశాల బ్రిడ్జ్ సమీపంలో రెండు బైక్ లు డికొన‌డంతో.. ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల‌ను చెన్నూరు పట్టణం లైన్ గడ్డ ప్రాంతానికి చెందిన సాహీద్, మండలంలోని ఒత్కులపల్లి గ్రామానికి చెందిన అర్ఎంపి వైద్యులు దేవేందర్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement