Wednesday, May 15, 2024

Breaking : ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన – గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి . ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదాటితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండగా.. పెద్ద అంబర్‌పేట సమీపంలో రాగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదం నుంచి సుఖేందర్‌రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement