Sunday, April 28, 2024

Breaking : రాజాసింగ్ కి చుక్కెదురు..అప్పీల్ ని తిరస్కరించిన అడ్వెజరీ కమిటీ

పీడీ యాక్ట్ పై రాజాసింగ్ అప్పీల్ తిరస్కరించారు. రాజాసింగ్ అప్పీల్ ను తిరస్కరించింది అడ్వెజరీ కమిటీ.. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ని సమర్థించింది కమిటీ. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్ తగిలింది. అతనిపై నమోదైన పీడీయాక్ట్ పై నేడు కమిటీ తీర్పునిచ్చింది. రాజాసింగ్ పై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను కమిటీ సమర్ధించింది. పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని కమిటీ  తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement