Thursday, April 25, 2024

రక్తదానం మరొకరికిప్రాణదానం : ఎమ్మెల్యే సంజయ్..

జగిత్యాల ప్ర‌భ‌న్యూస్ : రక్తదానం మరొకరికి ప్రాణదానం చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జగిత్యాల బ్లడ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ వసంత తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement