Thursday, May 2, 2024

Blessings – కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్న భద్రాచలం నూతన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు

భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్, భద్రాచలం నూతన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా నేడు ఫామ్ హౌస్ లో కలుసుకున్నారు. భద్రాచలం అసెంబ్లీ గెలుపును పార్టీ అధినేత కేసిఆర్ కి అంకితం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.. భద్రాచలం ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీ గెలుపుకు వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో పాటు. పార్టీ విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరిని కెసిఆర్ అభినందించారు. ..

Advertisement

తాజా వార్తలు

Advertisement