బైక్ కారు ఢీ కొన్న సంఘటనలో మహిళ మృతి చెందింది.ఈ సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో చోటుచేసుకుంది. చిన్నారి గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కెసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ కారు ఢీ
Previous article
Advertisement
తాజా వార్తలు
Advertisement