Thursday, May 2, 2024

బైక్ కారు ఢీ

బైక్ కారు ఢీ కొన్న సంఘ‌ట‌న‌లో మ‌హిళ మృతి చెందింది.ఈ సంఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలోని ధ‌ర్మ‌పురి మండ‌లంలో చోటుచేసుకుంది. చిన్నారి గాయ‌ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలి వివ‌రాలు తెలియ‌రాలేదు. పోలీసులు కెసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement