Friday, April 19, 2024

జిల్లా జాయింట్ కలెక్టర్ గా సుమిత్..

కాకినాడ : జిల్లా జాయింట్ కలెక్టర్ గా సుమిత్ కుమార్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జాయింట్ కలెక్ట‌ర్ గా పనిచేసిన లక్ష్మీ సా విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం వీణా శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రెండు మూడు రోజులు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement