Thursday, May 2, 2024

Breaking: ఏసీబీ వలలో భూపాలపల్లి ఎస్సై.. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు ఆఫీసర్​

జయశంకర్ జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై ఇస్లావత్ నరేష్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మహాదేపూర్ మండలానికి చెందిన ఉదయ్ నుంచి 25000 వేలు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ హరీష్ కుమార్ నేతృత్వంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement