Thursday, April 25, 2024

ఏసీబీకి చిక్కిన ఎస్సై

భూపాలపల్లి : జయశంకర్ జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్సై ఇస్లావత్ నరేష్ రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కారు. మహాదేపూర్ మండల చెందిన ఉదయ్ రూ.25000 వేలు ముట్టజెపుతున్న క్రమంలో డీఎస్పీ హరీష్ కుమార్ నేతృత్వంలో భూపాల్ పల్లి పోలీస్ స్టేష‌న్ పరిధిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement