Friday, May 10, 2024

16వ రోజుకి చేరిన నమస్తే ఉప్పల్ పాద‌యాత్ర ఎమ్మెల్యే బేతి ..

ఉప్ప‌ల్ – వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నమస్తే ఉప్పల్ పాద‌యాత్ర ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కొన‌సాగిస్తున్నారు.. ఈ యాత్ర‌కు 16వ రోజైన నేడు రామంతపూర్ డివిజన్లోని రామంతపూర్ డి మార్ట్, శేఖర్ బస్తి , ఇంద్రనగర్ జెండా, సత్యనారాయణ స్వామి దేవాలయం, భరత్ నగర్, రాజేంద్రనగర్, నేతాజీ నగర్, బస్తీలలో ప‌ర్య‌టించి స్థానికుల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.. .

ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ సీనియర్ నాయకులు స్థానిక బస్తీ,కాలనీల వాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement