Sunday, April 28, 2024

TS: మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న బండి సంజయ్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలోని స్వయంభూ శ్రీ మల్లిఖార్జున స్వామిని బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ బండి సంజ‌య్‌కుమార్ ద‌ర్శించుకున్నారు.ఈ సంద‌ర్భంగాఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

అనంత‌రం పూజారులు వేద ఆశీర్వ‌చ‌న‌లు అంద‌జేసి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన బండి సంజ‌య్‌కు మైలారం గ్రామ‌స్తులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement