Friday, April 26, 2024

కొణిజేటి రోశయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్

రాజకీయ కురువృద్ధుడు, మంత్రిమండలిలో సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్ 17సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా పేరొందిన రోశయ్య తో కొంతకాలం ఎమ్మెల్యేగా పనిచేయడం పంట్ల తాను గర్వపడుతున్న తెలియజేశారు. రాగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని.. దేవుని ప్రార్ధస్తున్నానని, అలాగే వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement