Sunday, April 28, 2024

Arrest -టిఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ – మరో ఇద్దరి అరెస్ట్

కరీంనగర్. – టిఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులోమరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కరీంనగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అయిన మద్దెల శ్రీనివాస్, అతని కూతురు మద్దెల సాహితీని అధికారులు అరెస్ట్ చేశారు. డీఈ పోల రమేశ్‌ డీల్ కుదుర్చుకుని సాహితి పరీక్షలు రాసినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి బుధవారం రాత్రి వె వారిని అరెస్ట్ చేశారు.

ఇప్పటివరకు అరెస్టు ల సంఖ్య 80 కి చేరింది. ఇటీవలే ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో పని చేస్తున్న ఇద్దరు అరెస్ట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement