Tuesday, April 30, 2024

Breaking: తెలంగాణ కాంగ్రెస్ లో మరో వివాదం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రాం రెడ్డి దామోదర్ రెడ్డిపై సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, రాజేష్ లలితియాకు అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. రాజకీయంగా తనను అంతం చేసేందుకు ముగ్గురు నేతలు కుట్రలు చేస్తున్నారంటూ దయాకర్ లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement