Monday, April 29, 2024

TS: జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ గుండెపోటుతో మృతి

నిజామాబాద్, మార్చి 4(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంకు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు రావడంతో తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement