Thursday, May 2, 2024

వడ్డీ మాఫీ పథకం..

బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ, వాణిజ్య, నీటి కులాయి పన్ను 90 శాతం పన్ను వడ్డీ రాయితీని ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ అన్నారు. ఈ నెల 31వ తేది చివరి రోజు కావడంతో పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement