Sunday, April 28, 2024

స్వచ్ఛ ట్రాలీలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

పెద్దపల్లి : పట్టణంలో తడి చెత్త పొడి చెత్తను సేకరించడానికి కొనుగోలు చేసిన నూతన ట్రాలీలను జెండా ఊపి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి,వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, కమిషనర్ తిరుపతి,కౌన్సిలర్ లు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement