Sunday, April 28, 2024

21వ రోజు విజయవంతంగా భ‌ట్టి విక్రమార్క పాదయాత్ర

నస్పూర్, ప్రభ న్యూస్ : మంచిర్యాల జిల్లాలో శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడు రోజుల విరామం అనంతరం 21వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని ఇందారం, దుబ్బ పల్లె గ్రామం నుండి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతాలైన రామారావు పేట, ఓసిలో పనిచేస్తున్న వలస కార్మికులను కలుస్తూ స్థానిక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement