Monday, April 29, 2024

ADB: ఆర్థిక ఇబ్బందులతో చిరువ్యాపారి ఆత్మహత్య…

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గాంధీ గంజ్ లో మంగళవారం ఓ చిరువ్యాపారి ఎస్.మల్లేష్ (50) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.. మల్లేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement