Friday, April 26, 2024

పిఆర్‌టీయూ మండల కార్యవర్గం ఎన్నిక

భీమిని : మండలం పీఆర్‌టీయూ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆవునూరి తిరుపతి తెలిపారు. బెల్లంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఆర్‌టీయూ కార్యవర్గ సమావేశంలో ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షునిగా ఆవునూరి తిరుపతి, ప్రధాన కార్యదర్శి వేమునూరి భాస్కర్‌, అసోసియేట్‌ అధ్యక్షునిగా కామెర రవికుమార్‌, మహిళా ఉపాధ్యక్షురాలిగా వరలక్ష్మి, కార్యదర్శిగా ఎం.రజినిలను ఎన్నుకున్నామని, ఎన్నికల అధికారిగా అరవింద్‌ మోహన్‌ పరిశీలనలో ఎన్నికలు జరిగాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement