Sunday, May 5, 2024

స్వాతంత్ర్య వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుకలకు త‌ర‌లిన అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు

స్వాతంత్ర్య‌ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు చెన్నూరు నుండి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అజాధికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హైదరాబాద్ బాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన 75 స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆదేశాల మేర‌కు చెన్నూరు నుంచి ఏసీ బస్సులో తరలివెళ్లారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు వజ్రోత్సవ వేడుకలకు తరలి వెల్లే బస్సును ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement