Friday, April 26, 2024

పనులను పరిశీలిస్తున్న ఎంపీడీఓ..

వేమనపల్లి : వేమనపల్లి మండలంలోని సుంపుటం, కన్నెపల్లి గ్రామపంచాయితీలలో జరుగుతున్న నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలను నాటి వాటికి నీరు పోశారు. ఆయన వెంట ఏపిఓ సత్యప్రసాద్‌, సర్పంచులు మోస్రం పద్మ, కొండగొర్ల బాపు, పంచాయితీ కార్యదర్శులు సుదర్శన్‌, సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement