Monday, April 29, 2024

ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం..

బెల్లంపల్లి : హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యలను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement