Monday, May 20, 2024

ప్రకృతివనం, కంపోస్టు షెడ్డుల పరిశీలన..

వేమనపల్లి : మండలంలోని కేతనపల్లి గ్రామపంచాయితీలో ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు పనులను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. హిట్‌వేవ్‌లను దృష్టిలో ఉంచుకొని మొక్కలకు నీటిని ఉదయం 8 గంటలకు, సాయంత్రం నీటిని పోయాలని సూచించారు. అనంతరం కంపోస్టు షెడ్డులో సంద్రీయ ఎరువులను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సత్యప్రసాద్‌, ఈసీ మధు, పంచాయితీ కార్యదర్శి జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement