Monday, April 29, 2024

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే..

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు కౌన్సిలర్‌ భరద్వాజ్‌ కరుణబాయి గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతి చెందడంతో ఆమె భౌతిక దేహానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement